తెలుగు వార్తలు » Lockdown Relaxations
కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. లాక్ డౌన్ సడలింపులతో జూన్ 8 నుంచి దైవ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిల్లో భక్తులకు
కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ లో ఉండటం.. శానిటైజర్లు, మాస్కులు వాడటం.. తప్పనిసరి. లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో ప్రజా జీవనం మొదలైంది. అయితే రోజురోజుకు గ్రేటర్
కరోనా మహమ్మారి నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో లు తమ సంస్థల్లో పని చేస్తున్న వందలాదిమందికి లే ఆఫ్ లు ప్రకటించాయి. అయితే మందు బాబులకు తీపి కబురును అందిస్తూ ఆల్కహాల్ ని హోమ్ డెలివరీ చేసేందుకు నిర్ణయించాయి.
Hyderabad roads turn busy: కోవిద్-19 మహమ్మారి కట్టడికోసం చాల దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ సడలింపులతో.. దాదాపు 60 రోజుల తరువాత హైదరాబాద్ తిరిగి మామూలు స్థితికి వచ్చినట్టుగా బుధవారం ఉదయం కనిపించింది. రోడ్ల కూడళ్ల వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులు తొలగిపోయాయి. వీధుల్లోని షాప
కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉండిపోయింది. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో.. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను పినరయ్ విజయన్ సర్కార్ భారీగా
లాక్డౌన్ ఆంక్షలపై సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్లో హైలెవల్ సమావేశం నిర్వహించబోతున్నారు. జిల్లాల్లో ప్రభావం తగ్గినా.. గ్రేటర్లో మాత్రం ప్రభావం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఏ నిర్ణయం...
కరోనా పుట్టినిల్లు వుహన్ నగరం అమలు చేసిన 70 రోజుల లాక్ డౌన్ స్పూర్తితో తెలంగాణలో సీఎం కేసీఆర్ మే 29 వరకు లాక్ డౌన్ను పొడిగించారు. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ కొన్ని సడలింపులను ఇచ్చారు. ఇందులో భాగంగానే తెలంగాణలో లాక్ డౌన్ మినహాయింపులు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. అటు జోన్�
తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు ఎల్లుండితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లాక్డౌన్ ను సుదీర్ఘ కాలం కొనసాగించడం సాధ్యంకాదంటూ స్వయంగా అక్కడి ముఖ్యమంత్రే ప్రకటించారు. దీని వల్ల ఆదాయం దారుణంగా పడిపోయిందన్నారు. అయితే లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు.
మే 4వ తేదీ నుంచి భారీ స్థాయిలో లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఉండనున్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్డౌన్ మే 3తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి లాక్డౌన్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని..