తెలుగు వార్తలు » Lockdown in Hyderabad
హైదరాబాద్లో లాక్ డౌన్ను పూర్తి స్థాయిలో సడలిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మాల్స్ మినహా అన్ని షాప్స్ తెరిచేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కొవిడ్పై ప్రభుత్వాలు నిర్దేశించిన రూల్స్ పాటిస్తూ షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దుకాణాల ముందు జనం గుంపులు గుంపులుగా ఉండవద్దని కేసీఆర్ �
లాక్ డౌన్ ముగుస్తోంది. కరోనా నేపధ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు మళ్లీ తమ రొటీన్ లైఫ్లోకి అడుగుపెడుతున్నారు. ఈ సమయంలో పోలీసులు కొత్త రూల్స్తో ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన దగ్గర నుంచి రూల్స్ అతిక్రమించేవారి కోసం సైబ�
లాక్డౌన్ నేపథ్యంలో మాంసం వ్యాపారులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. మాంసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు విచ్చలవిడిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు.
హాస్టళ్లు నడపడంపై హాస్టళ్ల అసోషియేషన్ క్లారిటీ ఇచ్చింది. హాస్టళ్లు యథావిధిగా నడిపించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. తాము హాస్టళ్లు మూసేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని..