AP Lockdown: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు మరోసారి కఠిన లాక్డౌన్ విధించగా.. తాజాగా
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. విజయవాడ, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలతో పాటు మండలాలు, గ్రామాల్లోకి కూడా వైరస్ విస్తరిస్తుండటం.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దీనితో ఇప్పటికే ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం, ఈస్ట్ గ�
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనితో ఇప్పటికే అనంతపురం, ఒంగోలు వంటి ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ ప్రకటించగా.. ఇప్పుడు ఇదే కోవలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రకటించారు. రాజమండ్రి, కాకినాడతో ప�
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ తో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొందరికి విచిత్రమైన కష్టాలు కూడా ఎదురవుతున్నాయి. సర్కార్ నిబంధనలతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోవడంతో..తెలియని ప్రాంతంలో ఉండలేక..సొంతూర్లకు వెళ్లలేక ముప్పుతిప్పలు పడుతున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు�
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇంటర్ విద్యార్హత తప్పనిసరి చేస్తూ కీలక ప్రకటన చేసింది. దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతగా ఉండగా.. దీన్ని ప్రభుత్వం మార్చనుంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడించనుంది. దీనితో పాటు ఈ విద్యా సంవత్సరం ఎకాడమిక్ క్యాలెండర్�
కరోనా కట్టడి చర్యల్లో ఏపీ ప్రభుత్వం పనితీరు భేష్ అంటూ ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇక అదే బాటలో సర్కార్ మరో ముందడుగు వేసింది. వినియోగదారులకు ఇళ్ల వద్దకే కూరగాయలు, పండ్లు చేరవేసేందుకు ఏపీ ప్రభుత్వం, ఆహార సరఫరా సంస్థ జొమాటో సంస్థ మధ్య అగ్రిమెంట్ కుదిరిం�
ఎక్కువగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, ఆర్థిక లోటు ఉండటంతో ఏపీ సర్కార్ మొదట్నుంచి అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ కు వ్యతిరేకంగా తన వాణిని వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు కల్పించడంతో..ఏపీ సర్కార్ కూలంకషంగా చర్చించిన అనంతరం ..కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చ�
లాక్డౌన్ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏపీ సర్కార్ కీలక చర్యలు తీసుకుంటుంది. మరోవైపు ఏపీకి వెన్నుముక అయిన రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అస్త్రశస్త్రాలు సిద్దం చేస్తోంది. తాజాగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి పండ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతుల వద్ద నుంచి పండ్లను