తెలుగు వార్తలు » Lockdown Impact
వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో చాలా మంది వ్యవసాయ పనులు చేస్తున్నారు. దీంతో జబర్దస్త్ కమెడియన్..
భారత్లో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. దీంతో ప్రజలు ఆదాయం కోల్పోవడంతో ఈపీఎఫ్ నుంచి కొంత నగదును తీసుకుంటున్నారు. కరోనా కారణంగా సవరించిన నిబంధనల ప్రకారం రూ.2,700 కోట్లను పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ నగదును తీసుకున్నారని ఈపీఎఫ్వో ద్వారా తెలిసింది. అలాగే ఈపీఎఫ్వో నుంచే కాకుండా సంస్థలు నిర్వహిస్తోన్న పీఎఫ్ ట్రస్టుల్లోనూ ఉద�
లాక్డౌన్ గర్భిణిలకు శాపంగా మారింది. కరోనా ఇంపాక్ట్తో మరో మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. శుక్రవారమే సూర్యపేటలో లాక్డౌన్ ఎఫెక్ట్తో రేష్మా అనే మహిళ నడి రోడ్డుపై ప్రసవించింది. ఆ ఘటన మరువకముందే మరో ఘటన కోయంబత్తూరులోని..
ప్రయాణికులకు షాకిచ్చాయి విమాన కంపెనీలు. అసలే కష్టాల్లో ఉన్న ఎయిర్లైన్స్ సంస్థలు లాక్డౌన్ ఎఫెక్ట్తో మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ బాధను భరించలేక విమాన కంపెనీలు ప్రయాణికులను బదలాయిస్తున్నాయి. 'ప్రియమైన వినియోగదారులా..
కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికి పలు సూచనలతో పాటు టిప్స్ కూడా ఇచ్చింది. ఇంటి నుంచి పని చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంబంధంలేని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్లను, వీడియోలను ఓపెన్ చేయకూడదని..
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తోంది. భారత్లోనూ కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది.