తెలుగు వార్తలు » Lockdown Extended Till May 17
దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 42533 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 29453 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 11707 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 1373కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ,
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇంటర్ విద్యార్హత తప్పనిసరి చేస్తూ కీలక ప్రకటన చేసింది. దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతగా ఉండగా.. దీన్ని ప్రభుత్వం మార్చనుంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడించనుంది. దీనితో పాటు ఈ విద్యా సంవత్సరం ఎకాడమిక్ క్యాలెండర్�
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మూడోదశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. ఏపీలో లిక్కర్ షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. మద్యం షాపులు ఉదయం 11 గంటల నుంచి రా�
వలస కూలీల తరలింపుపై కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. లాక్డౌన్కు ముందు వేరే ప్రాంతాలకు వచ్చి లాక్డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయిన వాళ్లకు వెళ్లేందుకు అనుమతి ఉందని పేర్కొంది. ఈ కేటగిరిలోకి
దేశంలో మూడోదశ లాక్డౌన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 17 వరకు అమలు కానున్న ఈ లాక్ డౌన్లో కేంద్రం.. రెడ్ జోన్లలో కఠినతరమైన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. అంతేకాక ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్నింటిపై సడలింపులు ఇచ్చింది. అటు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని.. అత్యవసరం అయితేనే తప్ప ఎవర�
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఊరట లభించింది. మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువులను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతులు లభించాయి. అయితే రెడ్ జోన్లలో మాత్రం ఈ సంస్థలు కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే డెలివరీ చేయగలవు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్ డౌన్ను విధించింది. ఈ నెల 3వ తేదీతో రెండోదశ లాక్ డౌన్ ముగిస్తుండగా.. మే 4 నుంచి మే 17 వరకు లాక్ డౌన్ 3.0 అమలులోకి రానుంది. అయితే ఈ మూడోదశ లాక్ డౌన్లో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్
అనుకున్నట్లే జరిగింది. దేశవ్యాప్త లాక్ డౌన్ను మరో రెండు వారాలు అనగా మే 17 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దేశంలో ఉన్న రెడ్ జోన్లలో పూర్తిస్థాయిలో ఆంక్షలు ఉంటాయన్న కేంద్రం.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం మినహాయింపులు ఇచ్చింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడంతో పాటుగ�