తెలుగు వార్తలు » lockdown effect
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో.. ఆంధ్రా-టీఎస్ సరిహద్దు చెక్పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఏపీకి వెళ్లిన వారు తెలంగాణకి, టీఎస్ నుంచి ఏపీకి ప్రజలు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు చెక్పోస్టుల వద్ద కిలోమీటర్ల మేర...
ఏ క్షణమైనా లాక్డౌన్ ప్రకటించొచ్చని భావించిన మద్యం ప్రియులు పెద్ద మొత్తంలో ముందుగానే మద్యం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాల ద్వారా.. 29 రోజులకు ఏకంగా రూ.2,226 కోట్లు విలువైన 26.29 లక్షల కేసుల లిక్కర్..
లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు పూట గడవడం కోసం రకరాల పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఓ అసిస్టెంట్ ప్రోఫెసర్ నా కుటుంబపోషణకు మోటార్ సైకిల్ రిపేర్లు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ 1.0 అమలవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన కేంద్రం మెల్లమెల్లగా ఆంక్షలు సడలిస్తూ వస్తోంది. ఇప్పటికే అనేక వాటిల్లో కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. చివరకు మద్యం దుకాణాలు కూడా తెరుచుకోవడంతో..తాజాగా పాన్ షాపులకు అనుమతి....
దేశంలో రెండు నెలలపాటు కొనసాగిన లాక్ డౌన్ 'అద్భుతమైన పని' కూడా చేసింది. ఢిల్లీలో పాతికేళ్లుగా అధికారంలోకి వఛ్చిన ప్రభుత్వాలు 5 వేల కోట్లకు పైగా వ్యయం చేసినా....
జూన్ 1 నుంచి అదనంగా 100 రైళ్లు ప్రయాణించనున్నట్లు ఇటీవలే రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు.. నకిలీ ఐడీలను ఉపయోగించి..
వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. బతుకుపై భారంతో ఓ చిన్నారితో సహా నలుగురు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గ్రామంతో ఒక్కసారిగా కలకలం రేపింది. గీసుగొండ మండలం గొర్రెకుంటలో బీహార్ కి చెందిన నలుగురు వలస కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. కోల్డ్ స్టోరేజ్కు ఎదురుగా ఉన్న బావిలోకి దూకి చిన్నారితో సహా నలుగురు ఆ
కరోనా ధాటికి ఎవ్వరైనా కుదేలు అవ్వాల్సిందే.. మందుబాబులను సైతం ఈ రాకాసి వదలడంలేదు. ముందే వేసవికాలం.. మండే ఎండలో బీరుతో సేదతీరుదామనుకున్న మందుబాబులకి ఇది చేదు వార్త! ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్తో బ్రిటన్లోని పబ్లన్ని మూతపడ్డాయి. దీంతో దాదాపు రూ.7 కోట్ల పింట్ల బీరు వృధా అవుతోంది. మార్చి 2
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. జులై 10 నుంచి 15వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను..
కజికిస్తాన్ రిపబ్లిక్లో చిక్కుబడిన సుమారు ఐదు వందల మంది భారతీయుల విద్యార్థులు.. తమ స్వదేశానికి పంపాలని కోరుతున్నారు. వీరిలో రెండు వందల మంది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారున్నారు. స్వదేశానికి పంపేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు..