తెలుగు వార్తలు » Lockdown Continue
ఇప్పుడు అలాంటి సీనే రిపీట్ అయ్యింది. ఆ ఇబ్బంది రాకూడదని.. ముందుగానే లీటర్ల మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు మందుబాబులు. వైన్ షాపుల ముందు జనాలు బారులు తీరుతున్నారు. చాంతాడంత క్యూ లైన్లు ఉండటంతో తమకు బాటిల్స్ దొరుకుతాయో లేదో....
కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ను యథావిధిగా కొనసాగించింది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 30వ తేదీ వరకూ లాక్డౌన్ పొడిగించింది. కాగా ఈ లాక్డౌన్ కంటైన్మెంట్ జోన్లకే లాక్డౌన్ 5.0 వర్తింపజేస్తున్నట్లు నిర్ణయం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ప్యూ..
లాక్డౌన్ నుంచి దేశ ప్రజలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలి? ఏఏ రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ అవసరం అన్న విషయంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తున్నారు ప్రధాని మంద్రి నరేంద్ర మోదీ. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు..
ఈ నెల 29వ తేదీ వరకూ లాక్డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో.. అన్ని రకాల షాపులతో పాటు, వైన్ షాపులు తెరుచుకోనున్నట్లు..
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేబినేట్ భేటీ ముగిసిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీ వరకూ లాక్డౌన్..
లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 3 వేల మంది వలస కూలీలను లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి 3 ట్రైన్లలో వారి స్వస్థలాలకు పంపడానికి...
ఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేసింది ప్రభుత్వం. పరీక్షలు లేకుండానే పై తరగతులకు నేరుగా ప్రమోట్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం..
2020 మే 7వ తేదీతో సీఎం కేసీఆర్ విధించిన లాక్డౌన్ గడువు ముగియనుంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం కాకపోవడంతో లాక్డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. కాగా ఒకవేళ లాక్డౌన్ ఈ నెల పొడిగించినా..
ఏప్రిల్ 30వ తేదీ వరకూ తెలంగాణలో లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈవిధమైన నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 30వ తేదీ ..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ని కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతానని..