తెలుగు వార్తలు » Lockdown 5.0
తిరుపతి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయ దర్శనాలకు మాత్రం ఇప్పట్లో అనుమతులు ఇచ్చే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కంటైన్మెంట్ జోన్లో ఉన్నందున..
తెలంగాణ సర్కార్ తాజాగా హోం క్వారంటైన్ గైడ్లైన్స్ని విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హోం క్వారంటైన్లో ఉండే వారికి పలు సూచనలు చేసింది ప్రభుత్వం. హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు, ఇల్లంతా తిరుగుతూ...
దేశవ్యాప్తంగా లాక్డౌన్ 5.0లో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరోసారి న్యూ రూల్స్ని విడుదల చేసింది. జూన్ 8వ తేదీ నుంచి కొన్ని నిబంధనలకు లోబడి హొటళ్ల, మాల్స్ని నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు...
దేశ ప్రజలు విదేశీ వస్తువులను కొనకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ విమర్శలు గుప్పించారు.
రైళ్లు మళ్లీ కూతపెడుతున్నాయి. స్పెషల్ ట్రైన్స్ పట్టాలెక్కాయి. కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు 70 రోజులు జంక్షన్లకే పరిమితమైన రైళ్లు.. ఇప్పుడు పరుగు పెట్టబోతున్నాయి. లాక్డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 200 రైళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకూ 30 శ్రామిక్ రైళ్లను మాత్రమే నడిపించిన కేంద్ర ప్రభుత్వం..
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు, మరణాలు సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్ డౌన్ను పొడిగించింది. అయితే ఈ లాక్ డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితి చేస్తూ మిగతా చోట్ల దశలవారీగా కార్యకలాపాలు సాగించేందుకు పలు సడలింపులు కూడా ఇచ్చింది. ఇందుల�
అనుకున్నట్లుగానే జరిగింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 30వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని సడలింపులను కూడా ఇచ్చింది. ఇక నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రజలకు, సరుకుల రవాణాకు ఎలాంటి ప్రత్యేక పాస్లు అక్కర్లే�
రేపటితో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఈ నేపధ్యంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న 11 నగరాల్లో లాక్ డౌన్ 5.0ను అమలు చేస్తారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మరిన్ని సడలింపులను సైతం ప్రకటిస్తారని అంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరిమిత నిబంధనలు విధించడంతో పాటు ఢిల్లీ మెట్రోతో సహా
మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ 4.0 ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నగరాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 అమలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగించాలని ఆయ�
మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఈ తరుణంలో కేంద్రం మరోసారి లాక్ డౌన్ను పోడిగిస్తుందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ను పొడిగిద్దామా.? వద్దా.? అనే విషయాలపై ఆయన చర్చించ�