తెలుగు వార్తలు » Lock
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. మొబైల్ ఫోన్ వ్యక్తిగత అవసరాల్లో ఒకటిగా మారిపోయింది. ఈ ఫోన్ లో వ్యక్తిగత డేటా స్టోర్ చేసుకుంటున్నారు.. అటువంటి ఫోన్ ను ఎవరైనా దొంగిలిస్తే.. అప్పుడు కలిగే బాధ వర్ణాతీతం..
అమెరికాలోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 నుంచి ఇండియాలోని ఆరు ఫండ్లను నిలిపివేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లకు సంబంధించిన రూ. 30,800 కోట్లకు ‘లాక్’ పడినట్టే ! (స్తంభించినట్టే).. కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన మార్కెట్ ఒడిదుడుకులు, లిక్విడిటీ నేపథ్యంలో తామీ నిర్ణయం తీసు�
ఆధార్ ఇప్పుడు ఏ పని కావాలన్నా ఆధార్ తోనే ముడిపడి ఉంది. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా.. పాన్ కార్డ్ తీసుకోవాలన్నా.. మొబైల్ తీసుకోవాలన్నా.. అన్నిటికి ఆధార్ నెంబరే ఆధారం. ఆధార్ లేనిదే ఏ పని జరగదు. అందుకే ఆధార్ను పుట్టిన పిల్లవాడి నుంచి ముసలివారు దాకా అందరూ తీసుకుంటున్నారు. అయితే ఆధార్ భద్రత పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆధార్ �