మెక్సికో సిటీలో ఓవర్ పాస్ పాక్షికంగా కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు కింద రోడ్డుపై పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు....
బెంగుళూరులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో తల్లడిల్లుతున్నాయి. బెంగుళూరు రూరల్, అర్బన్, తుమ్ కూరు, చిక్ బల్లాపూర్, హసన్ తదితర జిల్లాల్లో చాలాచోట్ల ఇళ్లన్నీ జలమయమయ్యాయి.
లక్షలాది మిడతలు ఢిల్లీ, హర్యానా రాష్టాలను చేరాయి. శనివారం ఉదయం వీటి కారణంగా ఆకాశమంతా మబ్బు పట్టినట్టు దాదాపు చీకటి ఆవరించింది. భవనాలు, ఇళ్ళు, చెట్లు ఎక్కడపడితే అక్కడ వీటి సమూహాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయ సమీపంలో..
ఝార్ఖండ్ లోని ఫలామూ జిల్లాలో భారీ వర్షాల వల్ల అక్కడి నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాపం ! కొత్తగా పెళ్లయిన ఓ జంట కారులో తమ గ్రామానికి తిరిగి వస్తుండగా వారి వాహనం..
తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు, కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ లో పడకలను కేవలం ఢిల్లీ వాసులకే 'రిజర్వ్' చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. హాస్పిటల్స్ లో బెడ్ ల కొరతపై వివాదం రేగిన నేపథ్యంలో..
దాదాపు 31 రాష్ట్రాల్లో తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్డౌన్ నిబంధనలు దాదాపు పూర్తిగా సడలించారు. దీంతో పెద్దఎత్తున జనం ఎగబడుతున్నారు.
మహారాష్ట్రలోని పాల్ఘార్ లో ముగ్గురు సాధువులను స్థానికులు కొట్టి చంపిన ఘటనపై సీఎం ఉధ్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తాను హోమ్ మంత్రి అమిత్ షాకు వివరించానని ఆయన తెలిపారు. సాధువుల లించింగ్ కి సంబంధించి 100 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆ ముగ్గురు దొంగలేమోనని పొరబాటు పడి స్థానికుల గుంపు వారిపై దాడి చేసిందన�