చైనా నియంత్రణ రేఖను ఉల్లంఘిస్తే రష్యా భారత్కు మద్దతిస్తుందని భారత్ అర్థం చేసుకోకూడదని అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్ హెచ్చరించారు.
భారత ఆర్మీ జవాన్లు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో, జమ్మూ,కశ్మీర్ లోని ఎత్తైన ప్రాంతాలలో పహారా కాస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ.
పాకిస్తాన్ తన ప్రియమైన మిత్రుడు చైనా దారిలో నడిచే ప్రయత్నం చేసి భారత్ చేతిలో భంగపడింది. చైనా లానే ఇప్పుడు పాకిస్థాన్ కూడా భారత సరిహద్దు సమీపంలో నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది.
Two soldiers killed in landmine blast: జమ్మూ కాశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. వారిలో ఒక ఆర్మీ అధికారి, ఒక సైనికుడు ఉన్నట్లు
Drugs Seized in Kashmir: పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఆయుధాలతో పాటు మాదక ద్రవ్యాలు కూడా స్మగ్లింగ్ అవుతున్నాయి. సరిహద్దుల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున డ్రగ్స్ను
Indian Army Chief: భారత్లో చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె అన్నారు. దేశలో నియంత్రణ రేఖ వెంబడి..
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు దిగుతోంది. పూంచ్ ప్రాంతంలోని మాన్కోటే సెక్టార్ సరిహద్దు..
సరిహద్దు వెంట శుక్రవారం తెల్లవారు జామున టెన్షన్ వాతావరణం నెలకొంది. కుప్వారా జిల్లాలోని మంచల్ సెక్టార్ సమీపంలో సరిహద్దు ఇవతల ఓ అనుమానితుడి కదలికలను ఆర్మీ గుర్తించింది. తెల్లవారు జామున..