మహాశివరాత్రి వేడుకలకు శ్రీశైలం పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పాతళగంగ స్నానపు ఘాట్ల దగ్గర ప్రమాదాలు జరగకుండా ఈతగాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన
పవిత్ర మాఘపౌర్ణమి సందర్భంగా విశాఖ జిల్లాలో సముద్రతీరం భక్తులతో సందడిగా మారింది. సముద్ర స్నానాలు ఆచారించారు భక్తులు. అనంతరం బీచ్ ల వద్ద సూర్యనమస్కారాలతో పాటు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కేబీచ్, రేవు పోలవరం బీచ్లకు జనం ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. రేవు పోలవరంకు వచ్చిన భక్తులు సముద్రస్నానం చేసి, కొండపై వెలసిన వేణు�