గత ఏడాది యూపీ లోని హత్రాస్ ఘటన ఇంకా ప్రజల కళ్ళముందు నుంచి చెరిగిపోకముందే మళ్ళీ ఈ జిల్లా వార్తలకెక్కింది. హత్రాస్ లో అత్యాచార బాధితురాలి తండ్రిని కీచక దుండగుడు, అతని స్నేహితులు కాల్చి చంపారు. 2018 లో ఈ బాధితురాలిపై గౌరవ్ శర్మ అనే దుండగుడు రేప్ కి పాల్పడ్డాడు. దీంతో ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి... ఆ తరువాత బెయిల్
xజీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి..