తెలుగు వార్తలు » loans
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ వడ్డికే బంగారంపై రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.
పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీ స్టార్ట్ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఏపీ టూరిజం మినిస్టర్..
అవసరాలు పెరిగిపోతుండడం, కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య రెండేళ్లలో 5 రెట్లు పెరిగిందని తాజాగా వెలువడిన సర్వేలో తేలింది.
చందా కొచ్చర్ చెప్పారనే పసిఫిక్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టానని వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు తెలిపారు.
కొవిడ్ -19 మారిటోరియం నేపథ్యంలో రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండా రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని..
నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఆర్థిక మంత్రి హరీశ్రావు. కరోనా, లాక్డౌన్ కారణంగా కుదేలైన చిరువ్యాపారులకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రుణ మంజూరి పత్రాలు పంపిణీ చేశారు.
ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన 'లెక్కల' కసరత్తు మొదలైంది. ఈ భారీ ప్యాకేజీలోని ఆయా మొత్తాలను ఏయే రంగాలకు ఎంతెంత కేటాయించాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది...
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు అన్ని వ్యాపారాలు, కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మినహా.. మిగతా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఉద్యోగులతో పనులు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది�
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ మూడో రోజుకు చేరిన వేళ.. దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు రిజర్వ్ బ్యాంకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేరుగా రంగంలోకి దిగింది.
ఎస్ బ్యాంక్ సంక్షోభం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని కూడా తాకింది. ఈ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్ నిర్వాకం ఫలితంగా ఇది నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.