తెలుగు వార్తలు » Live Tv9
TV9 Exclusive Tollywood Stars Side Businesses Video :టాలీవుడ్ టాప్ హీరోస్ సైడ్ బిజినెస్
హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే మొదటి వారం నటి హేమ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. శ్రీముఖి, హిమజ, వితిక షేరు, రాహుల్ సిప్లిగంజ్, మహేశ్ విట్టా, జాఫర్, వరుణ్ సందేశ్, పునర్నవి రెండో వారం ఎలిమినేషన్స�
‘బిగ్ బాస్’ హౌస్ను కంటెస్టెంట్లు జైలులా భావిస్తారో ఏంటో తెలియదు గానీ.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన ప్రతీ ఒక్కరు వేదాంతాలు వల్లిస్తూ.. ఇతర హౌస్మేట్స్, బిగ్ బాస్ షో నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారు. ఈ కోవలోనే తాజాగా బయటికి వచ్చిన హేమ కూడా హౌస్లో జరిగే అనేక విషయాలు టీవీలో టెలికాస్ట్ చేయట్లేదని ఆరోపి
రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ప్రధానాంశాల్లో ఒకటి పోలవరం ప్రాజెక్టు. దీని నిర్మాణపనులు నత్తనడకన సాగుతుండటంతో పనులుపూర్తి చేసేందుకు నిర్ధిష్ట కాలపరిమితి ప్రకారం ముందుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టును 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆర్ధిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రకటించారు. బడ�
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అమలుపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140 కోట్లు కేటాయించారు. అల
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వడ్డీలేని రుణాలపై జరిగిన చర్యలో భాగంగా టీడీపీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ప్రతిపక్ష సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వడ్డీలేని రుణాల పేరుతో గత ప్రభుత్వం మహిళల్ని దారుణంగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దీంతో టీడీపీ సభ్యులు అభ్యంత�
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి వ్యవసాయ బడ్జెను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కారణంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ కాస్త ఆలస్యంగా 12 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టారు. వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, పథకాలకు నిధులను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్లో ప�
హైదరాబాద్: ‘ఆపరేషన్ గరుడ’ రూపంలో ఏపీ రాష్ట్రంపై కుట్ర జరుగుతోందని అప్పట్లో సినీ నటుడు శివాజీ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ రాష్ట్రంపై జరుగుతున్న మరో కుట్రను బయటపెడతానన్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్రంపై కొత్త కుట్ర జరగబోతోందని.. రేపు ఆదివారం ఆధారాలతో సహా ఆ కుట్రను బట్టబయలు
హైదరాబాద్: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ తరపున షాద్ నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా నిరాశే ఎదురైంది. ఇక టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గణేష్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తన ట్వ
వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో మంగళగిరి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య కేసుపై రాజకీయ నేతలు ఎవరూ మాట్లాడకూడదని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసును సీబీఐ కు అప్పగించాలనే పిటిషన్లపై కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనికి సంబంధించిన తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఇక నేతలందరూ కూడ