'రాజా రాజా చోరా'. శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు
ఈ యాప్లు మీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్ ఫంక్షన్స్ను వినియోగిస్తుంటాయి. దాంతో భారమంతా బ్యాటరీపై పడుతుంది. త్వరగా ఖాళీ అవుతుంది. ఈ యాప్ల కారణంగా మీ ఫోన్ కూడా స్లో అవుతుంది.
దేశంలో కొన్ని కోర్టుల ప్రొసీడింగులను లైవ్ గా చూడవచ్చునని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని ఆయన చెప్పారు...
హైదరాబాద్ ఖాజాగూడ లో "శంతను " మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ & డయాగ్నస్టిక్స్ సెంటర్ ను శ్రీ శ్రీ శ్రీ త్రిదిండి చిన్న జీయర్ స్వామి ఇవాళ ప్రారంభించారు..
KCR Cabinet Meeting Lockdown Highlights: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు..
CM KCR - Telangana Cabinet Meeting Highlights: తెలంగాణ ప్రభుత్వం అంతా.. అనుకున్నట్లే నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో లాక్డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి పది రోజుల పాటు..
ఉప ఎన్నికల నేపథ్యంలో గత 20 రోజులుగా ప్రధాన పార్టీలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ తరఫున ప్రచారానికి ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు.
బీబీసీ ఏషియా నెట్ వర్క్ ఆ మధ్య నిర్వహించిన బిగ్ డిబేట్ రేడియో షో లో పాల్గొన్న ఓ వక్త.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి....
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు చిల్లరమల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో భారీవర్షం, వరదలు ప్రజల్ని కష్టాల్లోకి నెడితే, ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు సహకరించాల్సింది పోయి బీజేపీ నేతలు, ఆపార్టీ కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు, ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి, నెలకొన్న సమస్యలపై టీవీ9 .. న్యూస్ వాచ్ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ఏర్పడ్డ వరద సమస్యలపై వివరణ కోరే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన అనేక అంశాలపై మేయర్ బొంతురామ్మోహన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో