తెలుగు వార్తలు » List
అమెరికాలో కుబేరుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ లిస్ట్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకోగా.. సడన్గా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ వరుసగా మూడు, నాలుగు రోజులు సింగిల్ డిజిట్ కేసులు నమోదవ్వగా.. అకస్మాత్తుగా డబుల్ డిజిట్కు చేరుకుంటున్నాయి. తాజాగా శనివారం కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్�
భారతీయ బ్యాంకులకు కుచ్ఛుటోపీ పెట్టిన 50 మంది డీఫాల్టర్ల జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన అనంతరం.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలక పార్టీలో స్నేహితులు (అస్మదీయులు) ఉన్న కారణంగానే పార్లమెంటుకు తెలియజేయకుండా ఈ విషయాన్ని దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. వీరి పేర్లను వెల్లడించాల్సి�
లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారా అని ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే లాక్డౌన్ ముగిసిన తరువాత ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి?
కేంద్రం సడలింపులు ఇచ్చినా.. అవి మాత్రం తెలంగాణలో ఉండవని తెలుస్తోంది. ఎందుకంటే సడలింపులు చేస్తే.. మళ్లీ కరోనా వైరస్ పెద్దఎత్తున వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత దాన్ని ఆపడం కష్టమని తెలంగాణ ప్రభుత్వం..
కరోనా వైరస్ కారణంగా.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. లాక్డౌన్ విధించింది మంచికే అయినా.. ఇప్పుడు అది తీవ్ర నష్టాలకు తెరతీస్తుంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ విషయంలో..
టీమిండియా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఆదివారం రాత్రి ముంబయిలో నిర్వహించిన 2018-2019 వార్షికోత్సవంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమంగా రాణించినందుకు బుమ్రాకు పాలీ ఉమ్రిగర్ అవార్డును బహుకరించింది. ఇక మహిళల విభాగంలో లెగ్స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఈ అవార్డున�
బిగ్బాస్ సీజన్.. గత రెండేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ ఉంది. అదే పరంపరగా బిగ్బాస్-3 ఆదివారం జులై 21న ప్రారంభం కానుంది. దీనికి హోస్ట్గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఆయన హోస్ట్గా వ్యవహరించడంతో బుల్లితెరలోనూ.. అటు వెండితెరలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. హోస్ట్గా ఆయన ఎలా వ్యవహరించనున్నారో అని ప్రేక్షకులు
బకాయి ఎగవేతదారులపై బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొరడా ఝుళిపించనుంది. దేశవ్యాప్తంగా 10 మంది ఉద్దేశ్యపూర్వకంగా బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారని బ్యాంకు గుర్తించింది. వీరికి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో చర్యలు రంగం సిద్ధం చేసుకుంటోంది. భారీ ఎత్తున బకాయిలు చెల్లించాల్�
భువనేశ్వర్: జాతీయ పార్టీ కాంగ్రెస్లో ఎప్పుడు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రికి రాత్రే ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతుంటాయి. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది . ముక్తికాంత బిస్వాల్.. ఈ పేరు గుర్తుండే ఉంటుంది. ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకు 1500 కిలోమీటర్లు నడుచుకుంటూ ఢిల్లీ వెళ్ల�