ఏపీ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం మద్యం ధరలు పెంచిన సర్కార్..మధ్యపాన నిషేధం దిశగా మరో కీలక ముందడుగు వేసింది. రేట్లు పెంచినా మందుబాబులు లిక్కర్ కొనుగోళ్లు ఆపకపోవడంతో.. రాష్ట్రంలో లిక్కర్ షాపులను 33శాతం మేర తగ్గించింది. ఏపీలో వాస్తవానికి 4380 లిక్కర్ షాపులు గవర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 మద్యం మద్యం డిస్టిల్లరీలలో సోమవారం నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ప్రపంచమంతా కరోనాకు మందు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తుంటే...