సింహాలను అడవికి రారాజు అని పిలుస్తుంటారు. అడవిలో ఉండే జంతువులన్నీ వాటిని చూసి భయపడుతుంటాయి. చిరుతపులి లాంటి క్రూరమైన జంతువులతోపాటు జింక వంటి చిన్న జంతువులు కూడా సింహాలకు భయపడతాయి. కానీ,
సింహం అంటే అడవికి రాజు. దానిని చూస్తే ఎంతటి జంతువైనా తోక ముడవాల్సిందే.. అలాంటి సింహం ఓ వ్యక్తిని చూసి తోక ముడుచుకుని పారిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సింహం.. తన కన్నా బలహీనమైన జంతువుకు కంట పడితే కరకరా నమిలేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ, ఇక్కడ జరిగిన సీన్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.
Viral Video: పులులు, సింహాలు ఇలాంటి క్రూరమృగాలు ఎక్కువగా జింకలపై దాడి చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే తమ కంటే బలహీనంగా ఉన్న జంతువులపై దాడి చేసి ఆహారంగా మార్చుకుంటాయి. దీనికి కారణంగా ఈ జంతువుల నుంచి పెద్దగా ప్రతి ఘటన ఉండదు కాబట్టే...
Viral Video: జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, వాటిని చూసి ఢీలా పడితే అడుగు ముందుకు వేయలేం. అయితే ధైర్యంతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. సమస్య మనం ఎదుర్కోలేనంత పెద్దదైనా సరే...
సింహం వేట ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సింహం వేట నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే. కానీ తాజాగా ఓ జింకల గుంపు సింహంకి చుక్కలు చూపించాయి. అయితే చుట్టూ ఉన్న జింకలు సింహంని చూసి పరిగెత్తాయి.
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సోషల్ మీడియా కూడా ఓ భాగం అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రకరకాల విచిత్రమైన వీడియోలు బాగా పాపులర్ అవుతుండడం మనకు తెలిసిందే.