Viral Video: పిడుగుపాటు గురించి మనం నిత్యం వార్త పత్రికల్లో, న్యూస్ ఛానల్స్లో వినే ఉంటాం. అయితే ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసి ఉండం. భారీ వర్షాలు కురిసే సమయంలో ఆకాశం నుంచి పిడుగులు పడుతుంటాయి. అడపాదడపా ఇలాంటి పిడుగుపాటులకు...
Lightning strikes: దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాల వల్ల ఉత్తరాది ప్రాంతాల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు
గుజరాత్ రాష్ట్రంలో ద్వారకాలో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణుని(ద్వారకాధీష్) ఆలయ శిఖరంపై ఉండే జెండా స్తంభం పిడుగుపాటుకు గురైంది..కానీ ఇక్కడే ఓ అద్భుతం ఉంది.ద్వారకాధీష్ ఆలయానికి పైన ఉన్న జెండాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
గడిచిన 24గంటల్లో పలు ప్రాంతాల్లో కుంభవృష్టి పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే పరిస్థితి.. ఊహించనంత ప్రమాదకరంగా మారింది.
Thunder Storm: సాధారణంగా ఒక మనిషికి కొంత దూరంలో పిడుగు పడినా దాని ప్రభావం ఆ మనిషిపై పడుతుంది. ఎర్త్ రావడమో.. షాక్ కొట్టడం లాంటిది జరుగుతుంది. అలాంటిది ఏకంగా మనుషులపైనే పిడుగు పడితే.. ఇంకేమైనా ఉందా?కానీ, ఇక్కడ వీరు బ్రతికి బయటపడ్డారు. పిడుగు వీరిపై పడినా..
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండని సూచించింది. ఇలాంటి సమయాల్లో సురక్షితమైన భవనాల్లో..
ఉరుములు, పిడుగులపై దేశంలో తొలి పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఒడిశాలోని బాలేశ్వర్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.