Supreme Court: దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచారాలు ఇలా ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాన్నాయి. కేసుల్లో ఉన్న నిందితులకు కోర్టులు రకరకాల శిక్షణ వేస్తుంటుంది...
ప్రాణ స్నేహితురాలినే దారుణంగా హత్య చేసిన కేసులో అమెరికన్ వ్యాపారదిగ్గజం రాబర్ట్ ఎలన్ డర్స్ట్కి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. 20 ఏళ్ల క్రితం నాటి ఈ హత్య కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..
రోజు రోజుకు అమ్మాయిలపై వేధింపులు పెరుగుతున్నాయి. దేశంలో ఏదో ఓ చోట మహిళలు లైంగిక దాడికి గురువుతూనే ఉన్నారు...
Gopalganj Hooch tragedy case: కల్తీ సారా విషాదం కేసులో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016 లో బీహార్లోని గోపాల్గంజ్లో జరిగిన నాటు సారా విషాదం కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధిస్తూ ధర్మాసనం..
28 సంవత్సరాల కిందట సంచలన సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫాదర్ థామస్....
మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కీచకులు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం దేశవ్యాప్తంగా ఏదో చోట అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కఠిన చట్టాలు తీసుకువస్తేనే గానీ ప్రయోజనం ఉండదని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భార్యపై అనుమానంతో కేరళకు చెందిన ఓ వ్యక్తి పట్టపగలే ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఆమెను చంపేందుకు కేరళ నుంచి దుబాయ్ వెళ్లి ఆమెను కిరాతకంగా మట్టుపెట్టాడు....
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో దోషులకు పడ్డ ఉరిశిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిసారి చివరి నిమిషంలో కొత్త కొత్త పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు పెట్టుకుంటూ.. ఉరితీత వాయిదా పడేలా చేస్తూ వస్తున�
ఒడిశాలో భార్యను అత్యంత కిరాకతంగా హత్యచేసిన కేసులో ఓ విశ్రాంత ఆర్మీ వైద్యుడి నిర్వాకం అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు భువనేశ్వర్ జిల్లా కోర్టు తీర్పు వెలువడింది. యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.
ఢిల్లీ: శరవణ భవన్ యజమాని పి. రాజగోపాల్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మూడో పెళ్లి కోసం ఓ వ్యక్తిని చంపిన కేసులో రాజగోపాల్కు యావజ్జీవ కారాగార శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల రీత్యా కోర్టులో లొంగిపోయేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రాజగోపాల్ అభ్యర్థనను సర్�