Zodiac Signs: మనిషి అన్న తరువాత ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం చెప్పడం సహజం. పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు.. ఆపద్ధర్మంగా కావచ్చు కచ్చితంగా ప్రతి మనిషీ అబద్ధం చెప్పి తీరతాడు.
ఐరాస 75 వ సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ మండిపడింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్ఛే హక్కును తమకు ఇవ్వాలని కోరిన ఇండియా-కాశ్మీర్ అంశం...