Hero Eddy: మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాయి..
పెంపుడు జంతువులపై కూరత్వాన్ని అరిట్టాలని, కుక్కల పెంపకందారులు, అమ్మకందారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అలనాటి సూపర్స్టార్ శత్రఘ్న సిన్హా తనయ.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తనకు లైసెన్స్ వచ్చించోద్ అంటూ.. ఇన్స్టాగ్రమ్లో పోస్ట్ చేసిన రెండు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ కానుంది. ఫుడ్ వ్యాపారస్తులు లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సేవలు సులభంగా అందించడం కోసం.. ఫుడ్ రెగ్యులేటర్ సంస్థ FSSAI కొత్త ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నవారు నేరుగా..
కొత్త మోటార్ వాహన సవరణ చట్టం వచ్చిన తర్వాత పోలీసులు ఫైన్లతో రూల్స్ పాటించనివారి తాట తీస్తున్నారు. ఊహించని స్థాయిలో జరిమానాలు వేస్తూ వాహనదారుల బెండ్ తీస్తున్నారు. తాజాగా ఒడిశాకు చెందిన ఓ ట్రక్ డ్రైవర్కు అధికారులు రూ. 86,500ల జరిమానా విధించారు. నూతన వాహన చట్టం అమల్లోకి వచ్చాక ఇంతటి అధిక మొత్తం జరిమానా విధించడం ఇదే తొలిసా�
ట్రాఫిక్ ఉల్లంఘనలను సరిదిద్దడానికి, అతిక్రమించే వారికి ట్రాఫిక్ పోలీసులు ఇక చుక్కలు చూపించనున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నా.. వాహనదారులు పాటించకపోవడంతో.. ఈసారి ఏకంగా.. ‘భరత్ అనే నేను’ సినిమాను ఫాలో అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా.. ప్రధానంగా ఆరు రూల్స్లను సవరించారు. ఉల్లంఘనదారులకు మరిం