ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన సక్సెస్ చేయాలని బిజెపి ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ప్రధాని నరేంద్రమోడీ భాగ్యనగర పర్యటన నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పలువురు వినూత్న నిరసన తెలుపుతున్నారు.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పట్ల ప్రజలకు నమ్మకం ఎక్కువ. ఈ ఇన్సూరెన్స్ సంస్థ ఎప్పటి నుంచో సేవలు అందిస్తుంది. ప్రభుత్వ మద్దతు గల ఈ కంపెనీ అనేక పాలసీలను తీసుకొచ్చింది...
LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అంటే ఎల్ఐసీ ఐపీఓపై గత దాదాపు ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నా... ప్రభుత్వం అందుకు..
LIC Share: మార్కెట్లో ఇప్పుడు ఎవరిని కదిపినా ఎల్ఐసీ షేర్ గురించే చర్చ. వారిలో చాలా మంది అనుకుంటున్నది ఏమిటంటే.. ఎల్ఐసీ ఐపీఓ సమయం సరిగ్గా లేదా అన్నదే.
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గత కొన్ని నెలలుగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ( HUL ), హీరో మోటోకార్ప్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కాప్రి గ్లోబల్ క్యాపిటల్లో తన వాటాను బహిరంగ మార్కెట్ ఒప్పందాల ద్వారా పెంచుకుంది...
దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా వచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తుంది...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్లలో క్షీణత కొనసాగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ వారం ఈ స్టాక్ రూ.710 స్థాయిలో ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్ సమయంలో ఇది రూ. 708 స్థాయికి పడిపోయింది...
వారంతంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి. యూపోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెచండం, త్వరలో రానున్న యూఎస్ ద్రవ్యోల్బణం డాటా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ల పతనం కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజు ఈ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. శుక్రవారం బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు 1.70శాతం పతనమై రూ.709.70 వద్ద స్థరపడింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లలో క్షీణత కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్లో ఎల్ఐసీ షేరు సరికొత్త కనిష్ట స్థాయికి చేరింది. బీఎస్ఈలో ఈ షేరు 2.32 శాతం క్షీణించి రూ.720.85కి చేరుకుంది. ఇది 52 వారాల కనిష్టం. స్టాక్ ఇష్యూ ధర రూ.949 నుంచి 25 శాతం పడిపోయింది...