కరోనా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సోకుతుందే తెలియని పరిస్థితి ఏర్పడింది. కొందరికి లక్షణాలు లేకుండానే కోవిడ్-19 పాజిటివ్ అని వస్తోంది. సొంతవాళ్లను కూడా నమ్మడం కష్టంగా మారింది.
డబ్బును ఎవరైనా చెత్త కుప్పలో పడేస్తారా.? ఇదేంటి పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.? ఎవరైనా డబ్బును వీలయితే దాచుకుంటారు.. లేదా ఖర్చు పెట్టుకుంటారు గానీ పడేస్తారా అని మీ డౌట్. అయితే యూకేకు చెందిన ఓ జంట మాత్రం ఏకంగా రూ.14 లక్షలను చెత్తకుప్పలో పడేశారు. అదీ కూడా తెలిసి చేసిన పని కాదులెండి.. తెలియకుండా జరిగిపోయింది. అసలు ఆ మ్యాటర�
సహజంగా మరొకరి భావాలతో ఆడుకుని దాని నుంచి నవ్వు తెప్పించేదే ప్రాంక్స్. ఇవి చాలామందికి నచ్చవు. అంతేకాకుండా కొంతమంది వీటిని అసహ్యించుకుంటారు. కానీ బీఎండబ్ల్యూ సంస్థ చేసిన ఓ ప్రాంక్కు ఏకంగా ఓ మహిళ ఏకంగా 21 లక్షలు విలువజేసే బీఎండబ్ల్యూ కార్ను పొందింది. బీఎండబ్ల్యూ సంస్థ.. మీ పాత కారును ఇచ్చి కొత్త బీఎండబ్ల్యూను ఇంటికి తీ�
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సౌరభ్ దేశాయ్ తీసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ స్పిటి వ్యాలీని సందర్శించిన ఆయన ఎత్తైన కొండలో దాగిన ఉన్న మంచు చిరుతను తన కెమెరాలో బంధించారు. కాగా ఈ ఫోటోని ‘ఆర్ట్ అఫ్ కెమోఫ్లాగ్’ పేరిట తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫొటోలో దాగి ఉన్న చిరుతను వెతకడానికి