ముంబై ఇండియన్స్కు శుభవార్త. శ్రీలంక పేసర్ లసిత్ మలింగా త్వరలోనే జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. వరల్డ్కప్ సెలెక్షన్ కోసం ఈ నెల 30 నుంచి జరిగే దేశవాళీ ప్రొవెన్షియన్ వన్డే టోర్నీలో తప్పనిసరిగా ఆడాలని లంక బోర్డు నిబంధన విధించడంతో.. మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ లంక క్రికెట్ బోర్డును మలింగా విషయంల�