తెలుగు వార్తలు » landslide
భారీ వర్షాలు మేఘాలయ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండచరియలు విరిగిపడతున్నాయి. తాజాగా మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడగా ఓ మహిళా క్రికెటర్ మృతి చెందింది.
హిమాలయ రాష్ట్రాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. వర్షాల తాకిడికి కొండచరియలు విరిగిపడుతున్నాయి.. ఉత్తరాఖండ్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది..
హిమాచల్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. మండీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం మండీలోని హనోజీ దేవాలయం..
భారీ వర్షాల కారణంగా కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఘటనా ప్రాంతంలోని శిథిలాల నుంచి ఆదివారం మరో 16 మృతదేహాలను వెలికి తీయడంతో మొత్తం మృతుల సంఖ్య 43కు చేరింది.
కేరళలో భారీ వర్షాల కారణంగా చాలా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఘటనా ప్రాంతంలోని శిథిలాల నుంచి
భారీగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో అయితే నిత్యం కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో..
ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా పలుచోట్ల విరుచుకుపడుతోంది. పలుచోట్ల భారీ వర్షాలు పడుతుంటే.. ఇంకొన్ని చోట్ల భూకంపాలు భయపెడుతున్నాయి. ఇలా మనదేశంలో కూడా కరోనా వేళ ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్ రాంబన్ ప్రాంతంలో కొండచరియ�
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. కన్జర్వేటివ్ పార్టీ విజయ దుందుభి మోగించింది. బ్రెగ్జిట్కే పట్టం కట్టారు బ్రిటన్ ప్రజలు. 650 స్థానాలున్న దిగువ సభలో మ్యాజిక్ ఫిగర్ 326 దాటి 362 సీట్లు సాధించి అధికారం నిలుపుకుంది కన్జర్వేటివ్ పార్టీ. టోరీస్గా పిలిచే కన్జర్వేటివ్స్ గత ఎన్నికలకు భిన్నంగా సంపూర్ణ మెజారిటీని సాధి
హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతతో రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద పోటెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మరణించారు. వరద తీవ్రతతో సిమ్లా, కులు జిల్లాల్లో అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సిమ్లాలో ఎనిమిది మంది, కులూ,
హిమచల్ ప్రదేశ్లో పెనుప్రమాదం తప్పింది. మండి జిల్లా థెహ్సిల్ మండలం గోహర్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించారు. దీంతో కాస్త ముందే వాహనాలను నిలిపివేశారు. సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, అదే సమయంలో అక్కడ ఉ