రామ్ గోపాల్ వర్మ..ఈ పేరుకు ఒక హిస్టరీ ఉంది. దాన్ని అతను ఇప్పుడు మిస్టరీగా మార్చేశారు అది వేరే విషయం. టాలీవుడ్ రూపు రేఖలు మార్చిన దర్శకుడు..ఇప్పుడు వివాదాలతో కాలం నెట్టుకొస్తున్నారు. వర్మని కొంతమంది మ్యూజియంలో ఉంచాల్సిన విలువైన వ్యక్తి అంటారు. మరికొందరు అడవిలోకి నెట్టేసి..బయటకు రాకుండా చుట్టూ బారీకేడ్లు పెట్టాలంటారు. �
ఏపీలో ఈ నెల 31 న తన ‘ లక్ష్మీస్ ఎన్ఠీఆర్ ‘ మూవీ విడుదల కానుందని ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాడు. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆయనకు ప్రత్యేకంగా ఈ మూవీని చూపిస్తానని వర్మ తెలిపాడు. లక్ష్మీస్ ఎన్ఠీఆర్ మూవీ చూసేందుకు ఏపీ ప్రజలు కుతూహలంగా ఉన్నారని వర్మ పేర్కొ�
ఏపీలో ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్నికలు ముగిశాయి గనుక ఇక కోడ్ ‘ అడ్డు ‘ తొలగిపోవడంతో ఈ సినిమాను ఈ నెల 31న అక్కడ విడుదల చేస్తున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక ఇందుకు స�
కడప: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా కడప జిల్లాలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని ప్రదర్శించిన మూడు సినిమా థియేటర్లను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 1న కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్, రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఏపీ�
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ నిర్వహణకు నిన్న విజయవాడ వెళ్లిన వర్మను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తిరిగి పంపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు హోటల్ యాజామాన్యాలు కూడా వర్మ చేసిన బుకింగ్స్ని క్యాన్సిల్ చేశాయి. దీనిపై ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్మ.. ‘నన్ను పోలీసులు బలవంతంగా �
1.రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ‘ఫొని’ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారింది.. ఇక ఈ తుఫాన్కు ‘ఫొని’ అని నామకరణం చేసింది వాతావరణ శాఖ….Read More 2.ఫొని ఎఫెక్ట్ : తమిళనాడుకు రెడ్ అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన
గన్నవరం :ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి అవ్వడంతో ఎట్టకేలకు వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీని ప్రమోట్ చేసేందుకు విజయవాడలో ప్రెస్మీట్ పెట్టేందుకు సిద్ధమయ్యాడు వర్మ. కాకపోతే వర్మను పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్
ఎట్టకేలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నికల అయిపోవడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం వర్మ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. దీంతో సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకునేందుకు వర్మ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ హోటల్