Visakhapatnam: విశాఖపట్నం సమీపంలోని సింహాచలం(Simhachalam) క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి(Sri Varaha Lakshami Narasimha Swamy) నిజరూప దర్శనం మొదలైంది..
యాదాద్రిపై ఉన్న బలాలయం మూతపడింది. 70 నెలలుగా భక్తులకు సేవలందించిన పవిత్ర స్థలం.. ఇక అది ఒక చారిత్రక స్థలంగా మారనుంది. ఇంతకు ఆ ఆలయాన్ని ఏం చేయబోతున్నారు?
Lakshmi Narasimha Swamy Kalyanam: ఏపీ తూర్పు గోదావరి జిల్లా (East Godavari) లోని ప్రముఖ పుణ్య క్షేత్రం అంతర్వేది (Antarvedi) లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
మంగళగిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం నాలుగుకాళ్ళ మండపం వద నున్న కోనేరులో పిల్ల బావి బయటపడింది. స్వామి వారి పార్వేట ఉత్సవం నిర్వహించేందుకు ఈ నాలుగు కాళ్ళ మండపం వద్ద నున్న స్థలాన్ని ఉపయోగించేవారు
Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ దేవాలయం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ విరాళం వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథం నిర్మాణానికి పూజా కార్యక్రమం ఇవాళ జరుగనుంది. ఉ.11:15 గంటలకు ముహూర్తం. పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయశాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. ఆరు �
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. క్షేత్ర మహిమ: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక