లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మజీద్ మీర్ కు(Sajid Majeed Mir) పాకిస్తాన్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు జైలు శిక్ష విధించింది. 2008 నవంబర్ 26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో సాజిద్ మజీద్ మీర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అంతే కాకుండా...
పబ్జీ ఆటకు బానిసైన పద్నాలుగేళ్ల బాలుడు తల్లిని, ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో గత వారం ఈ దారుణ ఘటన జరిగింది.
ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంది. అక్కడ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మనం ఢిల్లీ అత్యంత కాలుష్యం గల నగరమని అనుకుంటాం. కానీ...
పాకిస్తాన్ లాహోర్లోని ముల్తాన్ రోడ్డులో ఉన్న పరిశ్రమలో పేలుడు సంభవించింది. గురువారం ఒక పానీయాల కర్మాగారం బాయిలర్ పేలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీ భవనంలో మంటలు చెలరేగాయి...
పాకిస్తాన్ లోని లాహోర్ లో ఇటీవల జరిగిన పవర్ ఫుల్ బ్లాస్ట్ లో ముగ్గురు మరణించగా..ఓ పోలీసు కానిస్టేబుల్ సహా 24 మంది గాయపడ్డారు. అయితే ఈ పేలుడు కరడు గట్టిన ఉగ్రవాది జమాత్-ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలోనే జరిగింది.
తమ పెళ్లి ప్రపోజల్ ను తిరస్కరించినందుకు పాతికేళ్ల మహిళను ఇద్దరు యువకులు కాల్చి చంపారు. పాక్ లో పుట్టి బ్రిటన్ లో స్థిర పడిన మైరా జుల్ఫికర్ అనే ఈ యువతి ఇటీవల పాకిస్తాన్ లోని లాహోర్ కు వచ్చింది.
పాకిస్తాన్ లో విచిత్రమైన పెళ్లి జరిగింది. ఇలాంటి శుభ కార్యాలప్పుడు సాధారణంగా ఎక్కడైనా వధూవరులు సాంప్రదాయక పెళ్లి బట్టల్లో ఉంటూనే . అమ్మాయి తరఫు బాలికనో , బందువునో దగ్గర కూర్చోబెట్టుకుంటారు.
Cricket Black Day: మంగళవారం, మార్చి 3, 2009 క్రికెట్ చరిత్రలో ఓ బ్లాక్ డే.. గేమ్ ఆడేందుకు స్టేడియం చేరుకుంటున్న ఓ ఆటగాళ్ల బృందంపై ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ..