ఆంధ్రా ఆక్టోపస్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా? నాలుగేళ్లుగా పత్తాలేని లగడపాటి ఇప్పుడు సడన్గా తెరపైకి వచ్చారు. నందిగామలో ఓ వివాహ వేడుకకు హాజరైన లగడపాటి.. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో భేటీ అయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్పై పోలీస్ కేసు నమోదైంది. తప్పుడు సర్వేలు చేసి ప్రజలను బెట్టింగులకు ఉసిగొల్పుతున్నారంటూ, న్యాయవాది మురళీకృష్ణ లగడపాటిపై కంప్లైంట్ చేశారు. లగడపాటి సర్వేలను నమ్మి జనం కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించ�
కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందని వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. లగడపాటి సర్వేపై మండిపడ్డ ఆయన.. రాజగోపాల్ మాటలకు విలువలేదని తెలంగాణ ఫలితాల్లో తేలిపోయిందన్నారు. వైసీపీకి 120 నుంచి 135 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సర్వేలు ఏమీ �
ఆంధ్రా ఆక్టోపస్గా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి సర్వే ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఏడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానని ఆయన శనివారమే వివరించగా.. ఇవాళ సాయంత్రం రానున్న ఆ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఓ హింట్ ఇచ్
రేపటితో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో సాయంత్రానికి ఎన్నికల కోడ్ ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా ఆక్టోపస్గా పేరొందిన మాజీ ఎంపీ రాజగోపాల్ తన సర్వేను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన లగడపాటి రేపు ఎప్పుడు, ఏ టైంలో తను అంచనాను చెప్తారో వెల్లడించడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను మీ
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలను మే 19న వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన లగడపాటి ఏపీ ఎన్నికలపై మాట్లాడారు. అనుభవఙ్ఞులకే ప్రజలు పట్టం కడతారని లగడపాటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్ రీత్యా అనుభవఙ్ఞులైన నాయకుల అవసరం ఉందని ఆయన అభిప్�
విజయవాడ: గుంటూరు జిల్లా నరసారావు పేట లోక్సభ నియోజకవర్గం, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అలకబూనారు. పార్టీ మారేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. తనకంటే సమర్దులు ఉన్నారని టీడీపీ భావిస్తే అందుకు తాను సిద్ధమేనని అన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు మంత్రి నారా లోకేశ
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో వంగవీటి రాధాకృష్ణ మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీని వీడిన రాధాకృష్ణ, టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అనుచరులు, సన్నిహితులు విస్తృతస్థాయిలో చర్చిస్తోన్న వంగవీటి.. అందులో భాగంగానే లగడపాటిని కలిశారని సమాచారం. తనను, తన తండ్రి వంగవీటి రంగాను అవమానిం�
రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరమైన లగడపాటి.. ఇటీవల మళ్లీ చురుగ్గా కనిపించారు. దానికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడంతో రాజకీయాల్లోకి ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా వాటిపై స్పష్టతను ఇచ్చ