ఆదోనిలో జగనన్న విద్యా దీవెన కింద స్కూల్ పిల్లలకు కిట్లు పంపిణీ చేయనునున్నారు ముఖ్యమంత్రి జగన్. వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి
కర్ణాటకలోని రాయచూరు జిల్లా చిరుతపులి కలకలం సృష్టించింది. మరోవైపు మంత్రాలయం నియోజకవర్గం లోని కోసిగి కొండల్లో చిరుత పులి సంచరిస్తూ కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి
మట్టి రైతుకు ఆశ.. మట్టి రైతుకు జీవనం..మట్టి రైతుకు బతుకు భరోసా.. మట్టిపైనే రైతు జీవితం ఆధారం..మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికి ఎవ్వరు విడదీయలేనిది. మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో విధంగా పూజిస్తూనే ఉంటాడు.. అందులో ఒకటి మట్టి ఎద్దుల అమవాస్య..
కోసిగిలో ఓ కుటుంబాన్ని విధి వెంటాడింది. నల్ల నేరేడు పళ్లు తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
వాగులో కారు కొట్టుకుపోయిన ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో కర్ణాటక వాసి అయిన డాక్టర్ జావిద్ అన్సారీ మత్యుంజేయుడుగా బయటపడ్డాడు.దానికి కారణం..
మంత్రి రోజా..రాక్ గార్డెన్ అందాలను చూస్తూ ఫొటోలు దిగారు. అక్కడ ఐరన్ స్క్రాప్ తో ఏర్పాటు చేసిన కళాఖండాలను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఓర్వకల్లు లోని అధికార గార్డెన్స్ ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.
జలదుర్గం 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో చంద్రబాబు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. రాబోయే ఎన్నికలలో తొలి అభ్యర్థిని అధికారికంగా బహిరంగ సభలో ప్రకటించారు.
నలుగురు చిన్నారులు పొలంలో ఉండే ఫారం పాండు (గచ్చు) లో ఈత కొడుతుండగా నీటిలో విద్యుత్ సరఫరా అయింది.
CM Jagan: ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ పవర్ ప్రాజెక్టు ప్రత్యేకత. దీని ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ పవర్ ప్రాజెక్టు కు అంకురార్పణ చేసిన జగన్..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనకు ఓర్వకల్లులోని విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన అన్నదాత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించనున్నారు.