తెలుగు వార్తలు » kurnool
విజయ డైరీని సొంతం చేసుకునే దిశగా అధికార పక్షం ఎన్నికలకు సిద్దమైంది.
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో తెల్లవారుజామునే దారుణం జరిగింది. వాకింగ్ కి వెళ్లిన తండ్రి, కొడుకుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. యువకుడు..
పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అవుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా పనిచేస్తున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 4 గేట్ల నుంచి నీరు వృథాగా వెళ్తోంది
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తాపడటంతో ఒకరు మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో నిర్మాణంలో ఉన్న కర్నూలు ఎయిర్ పోర్టు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. నిర్మాణ పనులను, పురోగతిని...
తేనెటీగలు దాడి చెయ్యడంతో 25 ముగ జీవాలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కల్లురు మండలం రేమడూరు గ్రామంలోని..
కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
తుంగభద్ర పుష్కరాలు ముగిశాయి. 12 రోజులపాటు నదిలో పుణ్య పుష్కర స్నానాలు ఆచరించిన ప్రజలు చివరి రోజు కావడంతో మరింతమంది ఉత్సాహంతో స్నానమా..
బంగాళాఖాతంలో ఏర్పడిన పెనుతుఫాన్ నివర్.. తీరం దాటింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీన పడింది.
తుంగభద్ర పుష్కరాలలో 4వరోజైన కార్తీక సోమవారం కర్నూలులోని సంకల్ బాగ్ విఐపి ఘాట్ లో పంచహారతుల గంగా హారతి అత్యంత సుందరంగా సాగింది.