జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖకు సరిహద్దుగా ఉన్న ఉత్తర కాశ్మీర్ కుప్వారా, బారాముల్లా, బండిపోరా జిల్లాల్లో తిరుగుబాటు-సంబంధిత హింస గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మే నెలలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య అనేకసార్లు కాల్పులు జరిగాయి.
కుప్వారా (Kupwara) జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో.. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
స్వీట్లు పంచుకున్నారు.. కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.. పగలు, ప్రతికారాలు దూరం పెట్టారు. రెండు దేశాల సరిహద్దుల్లో చాలా కాలం తర్వాత కనిపించిన సీన్ ఇది. ఎందుకో ఇప్పుడు ఇదంతా అనుకుంటున్నారా..
జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ వద్ద ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ సైనికాధికారితో సహా ఇద్దరు జవాన్లు మరణించారు. వీరిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుప్వ్వారా జిల్లా మాచిల్ సెక్టార్ లో భద్రతా దళాలు యాంటీ �
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు మరో విజయాన్ని సాధించాయి. కుప్వారా డివిజన్ బందిపొరా ప్రాంతంలోని హాజిన్ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో..
జమ్మూ కాశ్మీర్ లో చొరబడేందుకు సరిహద్దుల పొడవునా లాంచ్ పాడ్స్ వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని ఆర్మీ తెలిపింది. వారితో అవి నిండిపోయాయని, ఏ క్షణంలోనైనా వారు దొంగచాటుగా జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించవచ్చునని మేజర్ జనరల్ వీరేంద్ర వాట్స్ తెలిపారు. కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్ లో శనివారం ఉదయం ఇద్దరు టెర్�
జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో అతిపెద్ద టెర్రర్ మాడ్యుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నార్కోటిక్ డ్రగ్స్ను సప్లై చేస్తూ.. లోయలో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు.
CRPF: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. కుప్వారా జిల్లాలోని ఖజియాబాద్ ఏరియాలో సీఅర్పీఆర్ గస్తీ బృందంపై ఉగ్రవాదులు సోమవారం జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది
ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ..దాడులకు దిగుతోంది. తాజాగా ఆదివారం కుప్వారా జిల్లాలోని రంగవర్ ప్రాంతంలో కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. దాడులకు దిగింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందగా..పలువ�
జమ్ముకశ్మీర్లో మంచుతుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ మంచు తుఫాన్ ఎఫెక్ట్కు నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ గల్లంతయ్యాడు. ఈ ఘటన కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్లో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం మంచు తుఫాన్.. ఒక్కసారిగా మాచిల్ సెక్టార్పై విరుకుపడింది. దీంతో ఎనిమిది మంది జవాన్లు కొట్టుకుపోయా�