బెంగళూరులోని పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని దేవెగౌడ ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు.. అయనతో జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ లంచ్ చేయనున్నారు.
Karnataka Minister: అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు కుమార్ స్వామి, సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యాలను రాష్ట్ర మంత్రి కేఎస్ ..
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్రాజ్ను హతమారుస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆయనతో పాటుగా మరో 14మందిని కూడా చంపేస్తామని బెంగళూరులోని బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి ఓ లేఖ వచ్చింది. ప్రకాశ్ రాజ్తో పాటుగా.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బృందా కారత్, నిజాగుణానంద స్వామి, యాక్టర్ చేతన్ క�
చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా లాండర్ విక్రం చంద్రునిపై కాలుమోపే సమయంలో ఇస్రోతో సంకేతాల్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, మొదట్లో విక్రం క్రాష్ లాండింగ్తో దెబ్బతిని ఉంటుందని భావించినా, తరువాత అది క్షేమంగానే చంద్రునిపై దిగిందనీ, కాకపోతే పక్కకు ఒరిగిపోయిందనీ గుర్తించినట్టు ఇస్రో ప్రకటించింది. ఇక విక్రంతో సంబంధాలు
కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోడానికి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సినియర్ నేత కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేడీఎస్ కాంగ్రెస్ కూటమి నుంచి కర్నాటక సీఎంగా కుమారస్వామి పదవిని కొనసాగించారు. 14 నెలల తర్వాత 16 మంది ఇరుపార్టీలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాల వెనుక కాంగ్ర�
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసిన యడ్యూరప్ప బృందం.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. కర్ణాటక సీఎంగా ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు యడ్యూరప్ప స్పష్టం చేశారు. దీంతో నాలుగోసారి ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కా�
కన్నడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సంకీర్ణపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సీరియల్ ను తలపిస్తున్న పొలిటికల్ డ్రామా ఇవాళ కూడా కొనసాగనుంది. రెండు రోజుల విరామం అనంతరం సోమవారం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టారు. మరోవైపు సభను వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీ(ఎస్) సభ్యులు నినాదాలు చేశారు. �
కర్ణాటక శాసనసభా స్పీకర్ రమేశ్కుమార్ బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి 9 గంటలకు వరకు బలపరీక్షకు టైమ్ ఇచ్చినట్టుగా తేల్చిచెప్పారు. తనకు కొంత సమయం కావాలని విఙ్ఞప్తి చేసిన సీఎం కుమారస్వామిపై ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ఇక ఎలాంటి వాయిదాలకు తావు లేదని స్పష్టం చేశారు. వాయిదాల కోసం మరింత ఒత్తిడి చేస్తే త
గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా సాగుతున్న కన్నడ రాజీకీయాలు కీలక మలుపు తిరిగాయి.15మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో కుమారస్వామిప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. సోమవారం బలపరీక్ష జరుగుతుందని అంతా భావిస్తున్న తరుణంలో సీఎం కుమారస్వామి మరోసారి స్పీకర్ రమేశ్కుమార్
కన్నడలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. ఈరోజు అసెంబ్లీలో బలపరీక్ష జగరనున్న నేపథ్యంలో సీఎం కుమారస్వామి రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. బీజేపీ ఉచ్చులో పడొద్దని చెప్పారు. చర్చలతో సమస్య పరిష్కరించుకుందామని రెబల్ ఎమ్మెల్యేలను కుమారస్వామి ఆహ్వానించారు. మరోవైపు కర్నాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎ