ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
Kulgam Encounter: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా భద్రతా బలగాలు
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కుల్గాం, పుల్వామా జిల్లాల్లో గత 16 గంటల్లో భద్రతాదళాలు వీరిని కాల్చి చంపాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన టెర్రరిస్టుల్లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని సైనిక వర్గాలు తెలిపాయి. కాగా నిన్న
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శనివారం నాడు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లాలోని దిగ్వార్ సెక్టార్ మీదుగా కాల్పులకు దిగింది. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీస్..
జమ్మూకాశ్మీర్ కుల్గాం జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఉగ్ర కలకలం రేగింది. దీంతో.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ మేరకు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతానికి ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు..