Yashwant Sinha: ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. ఇంకోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్కు రాబోతున్నారు. జులై 2న టీఆర్ఎస్తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు యశ్వంత్ సిన్హా.
గతంలో అంటే, 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఫార్ములా వన్ (F-1) రేసును నిర్వహించారు. ఆ తర్వాత భారతదేశంలో నిర్వహించనున్న రెండవ అతిపెద్ద ప్రపంచ క్రీడా ఈవెంట్ ఇదే కావడం విశేషం.
తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ బిగ్ డే. దేశంలో తొలిసారిగా డిస్ప్లే ఫ్యాబ్ కంపెనీ పెట్టుబడిని రాష్ట్రం దక్కించుకుంది. డిస్ప్లే ఫ్యాబ్ ఎలేస్ట్ కంపెనీ రాష్ట్రంలో రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
ఇప్పుడు దేశంలోనే అత్యంత పురాతనమైన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జవసత్వాలు కలిగించేందుకు, పునరుత్తేజాన్ని తెచ్చేందుకు సిద్ధమయ్యారు పీకే. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్కు పీకే వంటి వ్యూహకర్త అవసరం కావడమే ఓ విషాదం.
ఈ మధ్య ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు.. కాస్తా శృతిమించుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రత్యర్థి పార్టీలకు టీవీ9 క్రాస్ ఫైర్లో అనేక ప్రశ్నలు సంధించారు.
Shashi Tharoor - KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన సరదా ట్వీట్కు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. మంత్రి ట్విట్కు శశిథరూర్ ఇచ్చిన కౌంటర్ ట్విట్ ప్రస్తుతం అంతటా
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ముగిసింది. ఎటువంటి సంచలనాలకు, అలకలకు తావు లేకుండా తనకున్న రాజకీయ చాణుక్యతను ఉపయోగించి కేసీఆర్ సేఫ్గా మేటర్ సెటిల్ చేశారు. పాతవారికి ఉద్వాసన పలకకుండా కొత్తగా ఆరుగురికి అవకాశం కల్పించారు. ఈసారి తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటిచ్�
ఏపీకి వెళ్లి రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముసుగు రాజకీయాలపై పేటెంట్ చంద్రబాబుకే ఉందన్నారు. ఏం చేసినా తాము నేరుగా చేస్తామన్నారు. ఏపీకొస్తే తెలుగు వారి సత్తా చూపిస్తామంటున్న చంద్రబాబుకు.. తెలంగాణలో తెలుగు వారి సత్తా ఏంటో తెలియలేదా… అంటూ ప్రశ్నించారు కేటీఆర్. అయినా.. మ�