AP - KRMB: కృష్ణా జలాల వాడకం విషయంలో తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మరోసారి లేఖ రాసింది. కృష్ణా జలాల వాడకం విషయంలో
తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ షురువైంది. కృష్ణా నదీ యాజమాన్యపు బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ వర్చువల్ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు.
KRMB-AP-TS: కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకునే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేఆర్ఎంబీ చైర్మన్ లేఖ రాశారు.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రంగం సిద్ధమైంది. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మరో ఎపిసోడ్ మొదలైంది. కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం గతంలో రాసిన లేఖపై వివరణ ఇచ్చింది. తెలంగాణలో గోదావరి నీటి మళ్లింపు దగ్గర టెలిమెట్రీలు ఏర్పాటు...
గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డుల సబ్ కమిటీ ఇవాళ సమావేశం జరగనుంది. ముందుగా 11 గంటలకు జీఆర్ఎంబీ..ఒంటి గంటకు కేఆర్ఎంబీ సమావేశం జరగనుంది.
కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోందని తెలంగాణ ఆరోపించింది. వెలిగొండ ప్రాజెక్టు పనులను నిలిపి వేసేలా ఆదేశించాలని కేఆర్ఎంబీకి లేఖ...
కృష్ణానది యాజమాన్య బోర్డుపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తీవ్రతరం చేసింది. ఈ నెల 27న కేఆర్ఎంబీ భేటీ జరుగుతుండటంతో తెలంగాణ
NGT ఆదేశించింది. కమిటీ వచ్చింది. పనులను చూసింది. ఇప్పుడా కమిటీ ఏమని నివేదిక ఇస్తుందనేదే ఇంట్రస్టింగ్ పాయింట్. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు
ప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జల వివాదం ఉత్కంఠ రేపుతోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతాన్ని ఇవాళ పరిశీలించనుంది KRMB బృందం.