టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు నమోదైంది. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు...
తోట సందీప్ హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో రౌడీ షీటర్లపైన విజయవాడ పోలీసు కమిషనర్ డేగ కన్ను పెట్టారు. అతి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
AP Lockdown: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం మూడు లక్షలకు పైగా కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో
మద్యం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలంగాణ సరిహద్దులో పోలీసులు అక్రమ రవాణాకు అడ్డుకట్టువేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతుండగా,..మరోవైపు అధికారుల కళ్లుగప్పి మద్యం రవాణా చేసేందుకు గానూ, దుండగులు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అయితే అదృశ్యమైన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యమైన విద్యార్ధులకోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.