సత్తుపల్లి(Sattupalli) నుంచి కొత్తగూడెం(Kothagudem) థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు లోడ్ మొదటి రైలు ఇవాళ ప్రారంభమైంది. ఇది భద్రాచలం రోడ్ - సత్తుపల్లి సెక్షన్లో నడుస్తున్న మొదటి రైలు కావడం విశేషం. సత్తుపల్లి ప్రాంతంలోని....
కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) తీసుకోకుండానే తీసుకున్నట్టు సర్టిఫికెట్స్ డౌన్లోడ్ అయ్యాయి. అంతే కాదు.. ఏకంగా చనిపోయిన వారు కూడా టీకా వేసుకున్నట్టు మెసేజ్ రావడంతో...
బాగా తెలిసినవాళ్లు, పరిచయం ఉన్నవాళ్లే ఈ రోజు మోసాలు చేస్తున్నారు. అలాంటిది..సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచితులను అంత ఈజీగా నమ్మేస్తామా.? కర్మ కాలి నమ్మితే మాత్రం అడ్డంగా మోసపోవడం ఖాయం.