తెలుగు వార్తలు » Kothagudem
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణను బెంబేలెత్తిస్తోంది. రెట్టింపు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారి పెరిగిపోయిన పాజిటివ్ కేసుల సంఖ్య హడలెత్తిస్తోంది.
కరోనా వైరస్ని అడ్డుకోవాలంటే.. అందరూ కృషి చేయాల్సిందే. ముఖ్యంగా అందులో.. కరోనా లక్షణాలున్న ఎవరున్నా చెప్పాల్సిందే. దాచిపెడితే.. అది మొత్తం సమాజ నాశనానికి దారితీస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఓ పోలీష్ ఆఫీసర్.. తన కొడుకు విదేశం నుంచి వచ్చిన..
పెళ్లంటే నూరేళ్ల జ్ఞాపకం..జీవితంలో ఒకేసారి వచ్చే సంబరం కావడంతో ఉన్నంతలో వైభవంగా చేసుకుంటారు. వివాహవేడుకలో కొందరు గుర్రపు బగ్గీలపై వధువరులను ఊరేగిస్తే..మరికొందరు వైరైటీగా పూల పల్లకీలో తోడుకుని వస్తారు. ఇలా ఎవరికి ఉన్నంతలో వారు వైభవంగా జరుపుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లిలో ఆర్భాటం కోసం ఏకంగా 40 మంది...
గుర్తు తెలియని వ్యక్తులు వందల కొద్ది తాబేళ్లను రోడ్డుపక్కన వదిలి వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మధ్య ఆర్అండ్బీ రోడ్డు పక్కనే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తాబేళ్లను వదిలివెళ్లారు. ఆ ప్రాంతంలో తాబేళ్లు ఉన్నాయని గమనించిన స్థానికులు కొం
మణుగూరు- సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్తో రెండు బోగీలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఏ1, బీ1 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్
భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాకి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోలు హతమార్చారు. ఈ నెల 8న శ్రీనివాస్ రావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇన్ఫార్మర్గా వ్యవహరించినందునే శ్రీనివాసరావును చంపామని మావోయిస్టులు చెబుతున్నారు. ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావు మృత�