కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సేమ్ టు సేమ్ నిన్నటిలాగే ఎన్నిక ప్రారంభించే ముందు టెన్షన్ చోటుచేసుకుంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో..
టీడీపీ నిజ నిర్థారణ కమిటీ రేపు కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లనున్న నేపథ్యంలో జరుగుతోన్న అరెస్టులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్ర..
దేవినేని ఉమా మళ్లీ మీరే రావాలని కోరుతూ.. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో కొండపల్లిలో భారీ దళిత ర్యాలీ తీశారు. మన మైలవరం అభివృద్ధి కోసం మళ్లీ మీరే రావాలని కోరుతూ తీసిన ఈ ర్యాలీలో దేవినేని ఉమ, కారెం శివాజీతో పాటు దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక గుడిలో పూజలు నిర్వహించారు దేవినేని ఉమ�