Kondagattu Hanuman: రామభక్త హనుమాన్ కు దేశంలో అనేక దేవాలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు.. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. పవన్, సాయి ధరమ�
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో నేటి నుంచి జరిగే అఖండ అనుమాన్ చాలిసా..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొండగట్టు అంజన్నను కవిత తరచూ దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంజన్న సాక్షిగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా..
కొండగట్టు బస్సు ప్రమాదంపై ఇప్పటివరకు ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రవిశంకర్లను అడ్డుకున్నారు . ఈ ఉదయం కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేటకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. గత ఏడాది కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బాధితులకు తక్షణం స