యంగ్ హీరో మంచు విష్ణు(Vishnu Manchu) చిన్న గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా జిన్నా ( గాలి నాగేశ్వరరావు). సూర్య అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎం.వి.వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
అనుష్క నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దంలో ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. గాంధీ జయంతి సందర్భంగా
కరోనా వేళ థియేటర్లు బంద్ అవ్వడంతో చాలా సినిమాలో ఆన్లైన్లో రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుష్క నిశ్శబ్ధం కూడా ఆన్లైన్లో రానుందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరు, ప్రముఖ క
రియల్ లైఫ్ మామ అల్లుళ్లు వెంకటేశ్, నాగ చైతన్యలు కలిసి నటిస్తోన్న చిత్రం ‘వెంకీ మామ’. బాబి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా శుక్రవారం ఈ మూవీ టైటిల్ లుక్ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఫస్ట్లుక్ను రిలీజ్ చేసింది. అందులో వెంకటేశ్, నాగ చైగన�
దగ్గుబాటి హీరో వెంకటేష్, అక్కినేని హీరో నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘వెంకిమామ’. కాగా స్వతహాగా వెంకటేష్కు నాగచైతన్య మేనల్లుడు అన్న విషయం తెలిసిందే. ‘వెంకిమామ’ సినిమా రీసెంట్ గా ప్రారంభమై..శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యంగ్ డైరక్టర్ బాబీ ఈ సినిమాను పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్క
వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వెంకీ మామ’. గతేడాది పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్లింది. రాజమండ్రిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వగా.. అందులో బుధవారం జాయిన్ అయ్యాడు వెంకటేశ్. మరోవైపు మజిలీలో బిజీగా ఉన్న నాగ చైతన్య.. త్వరలో ఈ మూవీ షూటింగ్లో పాల్
అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ ‘సైలెన్స్’ అనే మూవీని తెరకెక్కించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కథానుగుణంగా అధిక భాగం షూటింగ్ అమెరికాలో జరగనుండగా.. ప్రధాన తారాగణం మొత్తం త్వరలో అక్కడకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో వి�
‘సైజ్ జీరో’ కోసం బొద్దుగా తయారై.. ఆ తరువాత తగ్గేందుకు అష్టకష్టాలు పడ్డ అనుష్క సన్నగా మారిపోయింది. ఎంత సన్నగా అంటే పద్నాలుగు సంవత్సరాల క్రితం టాలీవుడ్కు వచ్చినప్పుడు ఎలా ఉందో అలా.. ఏంటి నమ్మాలనిపించట్లేదా.. నిజం అండీ.. తాజాగా అనుష్కకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో అనుష్క మునుపటిలా కనిపిస�