ఆ నలుగురి నేతల తీరు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పొడగిట్టని నేతలు అంతా కేసీఆర్, టీఆర్ఎస్కు దగ్గరవుతున్నారా? లేదా ఆ నలుగురి నేతలను కేసీఆర్, కేటీఆర్ దగ్గరకు చేర్చుకుంటున్నారా? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హాట్ టాఫిక్.
Telangana Politics: కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమలు చేస్తుంది. ఎంత చేసినా బీజేపీ టీఆర్ఎస్ మాత్రమే ఎప్పుడు పోటా పోటీగా విమర్శలు,
MP Komati Reddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని కాపాడారు.
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కూడా నేతలు ఒక్క తాటి పైకి రాలేకపోతున్నారు. ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటూ..తమకి నచ్చినట్టు నడుచుకుంటూ..మళ్లీ దానికి కాంగ్రెస్ అంటే ఇన్నర్గా సమస్యలు కామన్ అని కబుర్లు చెప్తున్నారు. హుజూర్ నగర్ అభ్యర్ధి విషయంలో విభేదాలు: తాజాగా
స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలంటూ కాంగ్రెస్ చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది.యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీయడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో పోల�
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి కమలం పార్టీలోకి ఎంట్రీ కోసం లైన్ క్లియర్ చేస్తున్నట్టు సమాచారం. తనతో పాటు మరికొందరు నేతలను కూడా బీజేపీలోకి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సంగార
నల్గొండ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయన సోదరుడు నల్గొండ ఎంపీ కూడా అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కప్పదాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా.. అన్న మీడియా ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా.. దీనిపై రాజగోప