తెలంగాణ కాంగ్రెస్లో మరి కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆ నేతల మాటలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. బుధవారం తెల్లవారు జామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ ప్రభుత్వాన్ని అమిత్ షా నాయకత్వాన్ని ఎంతగానో అభినందించారు. జమ్మూ కశ్మీర్ అంశంలో కేంద్రం తీ�