Family Suicide: కర్ణాటకలోని కోలార్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. శిశువు విషయంలో అబద్దం ఆడిన ఓ కుటుంబం.. పరువు పోయిందనే బాధతో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో సోమవారం
కర్నాటక రాష్ట్రం బీదర్లోని కోలార్ పారిశ్రామికవాడలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. కోలార్ లో ట్రక్కులో తరలిస్తున్న 91.5 కిలోల అల్ప్రజోలం ను నార్కోటిక్..
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు మానవతకు చిరునామాగా నిలిచారు. లాక్ డౌన్ కారణంగా అనేకమంది రోజువారీ కూలీలు, పేదలు కాలే కడుపులతో పస్తులు ఉండడం చూసి వారు చలించిపోయారు. తమ భూమిని అమ్మి అలా వఛ్చిన 25 లక్షలతో ఆహారసరకులు కొని వాటితో పేదల ఆకలి తీర్చుతున్నారు. తజమ్ముల్ పాషా, అతని సోదరుడు ముజమ్మిల్ పాషా.. ఇలా తమ ఇంటి�
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న 9వ తరగతి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. ఈ విచారకర ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. వివరాల్లోకి వెళ్తే..బేతమంగళ హోబ్లీలో పూజిత అనే అమ్మాయి 9 తరగతి చదవుతుంది. శనివారం జరగాల్సిన యాన్వల్ డే సెలబ్రేషన్స్లో డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వడం కోసం డ్యాన�
కర్నాటక గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కోలార్ జిల్లా క్యేశంబల్లా సమీపంలో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. అయితే వినాయకడిని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఆరుగురు చిన్నారులు చెరువులో పడి చనిపోయారు. మరదగట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో నలుగురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. మృతులంతా పన్నెండేళ్లలోపు �