కోడెల వారసుడు ఎవరు? ఆయన కుమారుడు వారసత్వం కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు పొలిటికల్ స్కీన్పై హాల్చల్ చేస్తున్నాయి. సత్తెనపల్లికి ఆయన ఇంచార్జ్గా వస్తారా? లేకా కోడెల అడ్డా నరసరావుపేట వైపు వెళాతారా? అనేది ఆసక్తికరంగా మారింది. కోడెల శివప్రసాదరావు. పల్నాటి రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర ఉన్న నేత. నాలుగు దశా�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఆదివారం గుంటూరు చేరుకున్న పోలీసులు కోడెల శివరాంని పిలిపించి కోడెల మృతికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకున్నారా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? అలాంటి విషయాలపై శివరామ్ను ప్రశ్నించినట్లు తెలుస్త�
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. రాత్రి 10.30 గంటల సమయంలో కోడెలకు గుండెనొప్పి వచ్చింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో.. ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్పై ఉంచారు. ఇంకా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఐసీయూలోనే ఉంచి కోడెల ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్న డాక�
టీడీపీ నేత కోడెల శివప్రసాద్పై వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదన్నారు మంత్రి గౌతం రెడ్డి. నమ్మినవారికే కాకుండా చెడు చేసినవారికి కూడా జగన్ ఎలాంటి కీడు తలపెట్టరని చెప్పారు. కోడెల చేసిన పాపాలే ఆయన మెడకు చుట్టుకుంటున్నాయన్నారు గౌతం రెడ్డి. చిల్లర వ్యాపారులు మొదలుకొని బడా బిల్డర్ల వరకు ఎవరినీ వది పెట్టలేదని, ఏ పని చ�
కోడెల 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా బూత్ క్యాప్చరింగ్లు, దాడులతోనే గడిచిందని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇనిమెట్లలో కోడెలపై దాడి జరగలేదని.. ఆయన బూత్ క్యాప్చరింగ్ చేస్తే.. ప్రజలే అడ్డుకున్నారని వివరించారు అంబటి. అయినా.. ఆయనే కావాలని అక్కడ హంగామా సృష్టించారని పేర్కొన్నారు. చేయాల్సిందంతా ఆయన చేసేసి.. మళ్లీ.. వైసీపీ కార�