ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇటీవల బలవన్మరణాకి పాల్పడిన విషయం తెలిసిందే. ఆయనకు గుర్తుగా అభిమానులు విగ్రహన్ని ఆవిష్కరించాలనుకున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించడానికి..టీడీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికోసం అక్కడి ఎన్టీఆర్ విగ్ర�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య విషయంలో రోజుకో కొత్త ట్విస్టు వెలుగులోకి వస్తుంది శివప్రసాదరావు మృతికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనది హత్య అంటూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోడెల మరణంపై సీబీఐ విచారణ జరపాలని అనిల్ బూరగడ్డ కో�
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన సెల్ఫోన్ ఇంకా కనిపించకపోవడంతో కాల్డేటాపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు ఉదయం 9-10 గంటల మధ్యలో ఆయన దాదాపు 10-12 ఫోన్కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. చివరగా గన్మెన్ ఆదాబ్కు ఫ�
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై దర్యాప్తును జరుపుతున్నామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. ఈ కేసులో అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని.. ఇప్పటి వరకు 12 మందిని ప్రశ్నించామని పేర్కొన్నారు. త్వరలో కోడెల కుమారుడు శివరామ్ను కూడా విచారిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే �
ఏపీ మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు ముగిశాయి. అశ్రు నయనాలతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని స్వర్గధామంలో ఆయన కుమారుడు కోడెల శివరామ్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంతకుముందు.. కడసారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. ఉదయం నుంచి
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చనిపోయేముందు చివరిసారిగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సుమతితో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా 20 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. కోడెల ఆత్
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు, కార్యకర్తల మధ్య నరసరావుపేట స్వర్గపురిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ, టీడీపీ నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. [svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,4:07PM” class=”svt-cd-green” ] కాసేపట్లో స్వర్గపురిలో అంత్యక్రియలు [/svt-event]
ఈ రోజు ఏపీలోని గుంటూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే.. గుంటూరులోని నరసారావు పేటలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయితే.. కోడెల అంత్యక్రియలకు.. గుంటూరులోని 144 సెక్షన్ విధింపుకు ఎలాంటి సంబంధం లేదని.. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ స
వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగానే.. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్నారని.. ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఆయన ఆత్మహత్య చేసుకుని.. మృతి చెందినట్టు డాక్టర్లు కూడా ధృవీకరించడంతో.. కుటుంబసభ్యులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ చర్యలతోనే.. ఆయన తీవ్రమైన భయాందోళనకు, మానసిక ఆందోళన చెందా�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య బాధాకరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన మృతికి టీడీపీనే కారణమని అంబటి ఆరోపించారు. కోడెల ఆత్మహత్యను రాజకీయం చేయడం దారుణమన్నారు. కోడెల మృతిని జగన్కు ఆపాదించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అంబటి విమర్శించారు. కోడెలపై టీడీపీ నేతలే కేసులు పెట్టారు. కోడెల.. రాజకీయాల్లో ర�