కోడెల వారసుడు ఎవరు? ఆయన కుమారుడు వారసత్వం కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు పొలిటికల్ స్కీన్పై హాల్చల్ చేస్తున్నాయి. సత్తెనపల్లికి ఆయన ఇంచార్జ్గా వస్తారా? లేకా కోడెల అడ్డా నరసరావుపేట వైపు వెళాతారా? అనేది ఆసక్తికరంగా మారింది. కోడెల శివప్రసాదరావు. పల్నాటి రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర ఉన్న నేత. నాలుగు దశా�
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇద్దరిపై నమోదైన ఐదు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో కోడెల కుటుంబసభ్యులపై ఐదు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ కోసం వారు కోర్టును
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె కోరిన ముందుస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. విజయలక్ష్మి నాలుగు పిటిషన్లను పెట్టుకోగా, వాటిని విచారించిన న్యాయస్థానం అన్నిటినీ కొట్టేసింది. నరసరావుపేట టౌన్ , రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదైన నాలుగు కేసు�
అమరావతి : ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్ఫష్టం చేశారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా కోడెల కుటుంబంపై విమర్శలు గుప్పించారు. కోడెల కుటుంబం ‘కే’ ట్య�